విద్యార్థులకు విలువైన పుస్తకాల పంపిణి




విద్యార్థులకు విలువైన పుస్తకాల పంపిణి

అక్షర విజేత, మోర్తాడ్ : మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామ మండల పరిషత్ ప్రాధమికొన్నత  పాఠశాలలో గురువారం అదే గ్రామానికి చెందిన పాలెం వాస్తవ్యులైన కీ :శే సుంకం  రాములు- అండాలమ్మ జ్ఞాపకార్టం వారి కుమారులు (అమెరికా)  హైదరాబాద్ నుండి విద్యార్థులకు విలువైన  షేరోస్, జాతీయల పుస్తకాలు పంపిణి చేసారు. ఈ పుస్తకాల వల్ల విద్యార్థులలో విలువలు, నిజాయితీ, మంచి అలవాట్లు  పెంపోదుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మి నర్సయ్య, మాజీ ఎస్ఎంసి చైర్మన్ సలాం, ఉపాధ్యాయులు మాణిక్యం, రాములు, విశాల్, శ్యామ్ చరణ్, సాగరిక, అర్జున్ పాల్గొన్నారు.
 


Latest News
more

Trending
more